Header Banner

ప్రతి సీఎంకు బ్రాండ్ ఉంటుంది… నా బ్రాండ్ యంగ్ ఇండియా! రేవంత్ కీలక ప్రకటన!

  Thu Apr 10, 2025 13:52        Politics

మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ "కిలో రూ.2 బియ్యం అంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు, ఐటీ అంటే చంద్రబాబు గుర్తొస్తారు, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్ గుర్తొస్తారు. ఉద్యమాన్ని తమ బ్రాండ్‌గా కొందరు చెప్పుకుంటున్నారు. ప్రతి ముఖ్యమంత్రికీ ఓ బ్రాండ్ ఉంటుంది. కానీ నా బ్రాండ్ ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. నా బ్రాండ్ యంగ్ ఇండియా” అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RevanthReddy #YoungIndia #CMRevanth #TelanganaCM #YouthEmpowerment